Adilabad Incident: మా ఇళ్ల మీదకే వస్తారా?.. అటవీ అధికారులపై ప్రజల దాడి!
ఆదిలాబాద్ ఇచ్చోడ మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేశవపట్నంలోని పలు ఇళ్లలో అటవీ అధికారులు కార్డెన్సెర్చ్ నిర్వహించారు. అక్రమ దుంగలు,ఫర్నిచర్ గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునే క్రమంలో గ్రామస్థులు దాడిచేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి గాయాలయ్యాయి.
/rtv/media/media_files/2025/01/06/kBW2rhoMTqAEJDQXwTHH.jpg)
/rtv/media/media_files/2025/01/05/MkX7ije3n5Imf3ZbybMm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Mobile-Phone-jpg.webp)
/rtv/media/media_files/2025/01/04/HmNwDXivD8GYXIhH2WbP.jpg)
/rtv/media/media_files/2025/01/03/PKerftGclVt7SSv4ipIh.jpg)
/rtv/media/media_files/2025/01/02/er1Qc73SCti0li0mQIxu.jpg)
/rtv/media/media_files/2025/01/02/0RIceUAR9F8bkzcJaeai.jpg)
/rtv/media/media_files/2025/01/01/yWsUN8dQnyw7uDhIZxcZ.jpg)