TDP Chief Chandrababu: ఒక్క రోజులోనే నలుగురు అన్నదాతలు సూసైడ్.. చంద్రబాబు ఆవేదన
రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu). ఒక్క రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొందడంపై ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఆదివారం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొదడం ఆవేదన కలిగించిందన్నారు చంద్రబాబు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-7-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-5-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/yarlagadda-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Chandrababu-Visit-Ambedkar-Konaseema-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-21-1.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/cbn-gaddar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawan-and-chandrababu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-9-1.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet5-1-jpg.webp)