Botsa Satyanarayana: నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలి
చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు.
చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ వేసింది. చంద్రబాబును విచారించాలని కోరింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ విచారణను వేగవంతం చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా(Minister Roja) ధ్వజమెత్తారు. చంద్రబాబు కరప్షన్ కింగ్ అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుఅరెస్ట్ పై మంత్రి రోజా మరోసారి స్పందించారు.
ఏపీలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. నేడు ఉదయం నుంచే బంద్ నిరసన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా ఇంటి నుంచి ఆహారం పంపించేలా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం (సెప్టెంబర్ 11) ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు బ్రేక్ఫాస్ట్ను పంపించారు.
ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. దీంతో తెల్లవారుజామున నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులో చుక్కెదురైంది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో చంద్రబాబును పోలీసులు భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్తో విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసరలు చేస్తుంటే. మరోవైపు చంద్రబాబు వీరాభిమానులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపులు తిరిగాయి. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎన్నికలకు మరో 6నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.