KCR : బావ భౌతికకాయాన్ని చూసి కేసీఆర్...ఏం చేశారంటే...
మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఈ రోజు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి (అక్క) లక్ష్మిభాయి భర్త . దీంతో తన బావ తన్నీరు సత్యనారాయణరావు భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులు అర్పించారు.
BIG BREAKING: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి దూరంగా బీఆర్ఎస్..కారణం ఏంటంటే?
హరీశ్రావు తండ్రి మృతికి సంతాపంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్నిరద్దు చేస్తున్నట్లు కేటీఆర్ (KTR) ప్రకటించారు.
Kavitha : కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. అక్టోబర్ చివరి వారంలో యాత్ర
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయాలని కవిత నిర్ణయించారు. అక్టోబర్ చివరి వారంలో యాత్ర ప్రారంభం కానుందని తెలుస్తోంది.
BRS : తుమ్ముల, పొన్నం అసలు మీరు మనుషులేనా.. హీటెక్కిన జూబ్లీహిల్స్ ఫైట్!
మంత్రులు పొన్నం, తుమ్మల కామెంట్స్ పై బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్లో నామినేషన్ల జోరు...తొలిరోజు ఎంతమంది వేశారో తెలుసా?
మాగంటి గోపినాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఉదయం నుంచే నామినేషన్ల సందడి నెలకొంది. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
Kavitha : బీఆర్ఎస్ గెలిచేది లేదు చచ్చేది లేదు.. కవిత సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ పార్టీపై మరోసారి కవిత టీమ్ సంచలన కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది లేదు చచ్చేది లేదంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుచుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించామని, కచ్చితంగా విజయం సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
Jubilee Hills : జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కీలక అప్ డేట్..కేంద్ర పరిశీలకుల నియామకం
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికను పర్యవేక్షించడానికి కేంద్ర పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఆదివారం దీనికి సంబంధించిన ఈసీఐ వివరాలను వెల్లడించింది.
/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t104128089-2025-11-02-10-41-56.jpg)
/rtv/media/media_files/2025/10/28/kcr-pays-tribute-to-brother-in-law-body-2025-10-28-13-34-48.jpg)
/rtv/media/media_files/2025/10/28/revanth-kcr-condole-2025-10-28-09-46-32.jpg)
/rtv/media/media_files/2025/10/14/kavitha-2025-10-14-18-03-38.jpg)
/rtv/media/media_files/2025/10/14/srinivas-goud-2025-10-14-15-42-31.jpg)
/rtv/media/media_files/2025/10/13/jubilee-hills-bypoll-2025-10-13-18-03-51.jpg)
/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)
/rtv/media/media_files/2025/10/08/mahesh-2025-10-08-21-31-10.jpg)
/rtv/media/media_files/2025/09/15/election-commission-2025-09-15-17-10-14.jpg)