Harish Rao : జగిత్యాల సభకు హరీష్రావు డుమ్మా..హుటాహుటిన ఢిల్లీకి పయనం..ఎందుకో తెలుసా?
జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్న తరుణంలో, ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీశ్ రావు అనూహ్యంగా ఢిల్లీకి పయనమవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-08-34-02.jpg)
/rtv/media/media_files/2025/06/07/IELZWCvUBkzWzRYy3AAa.jpg)