Latest News In Telugu cricket: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటన! ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ గడ్డ మీద ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. కాగా ఈ సిరీస్లో తొలి టెస్టు నవంబర్ 22న పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn