West Bengal : ఆ 37 స్థానాల్లో గెలిచే పార్టీదే పశ్చిమ బెంగాల్ పీఠం
సోమవారం ఉదయం ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా, యావత్ దేశం చూపు ఇప్పుడు పశ్చిమ బెంగాల్పైనే ఉంది. మూడుసార్లు నెగ్గిన మమతను కాదని, బీజేపీకి ప్రజలు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-10-10-46.jpg)
/rtv/media/media_files/2025/11/03/mamatha-2025-11-03-09-29-03.jpg)
/rtv/media/media_files/2026/05/01/mamatha-2026-05-01-06-37-57.jpg)