PM Modi : అదే ఎజెండాతో ముందుకెళ్లండి.. బీజేపీ 'సీఎం'లకు మోదీ కీలక సూచనలు!
ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు ప్రధాని మోదీ. దేశాభివృద్ధి అనే ఏకైక ఎజెండాతో ముందుకెళ్తేనే అభివృద్ధి చెందిన భారతావని సాకారం అవుతుందన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు అదే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు
/rtv/media/media_files/2026/04/15/samrat-choudhary-sworn-2026-04-15-12-32-25.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-57-6.jpg)