రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ
తెలంగాణ లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసి.. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. పరిశీలన కోసం తమ బృందాన్ని లగచర్లకు పంపాలని ఎన్హెచ్ఆర్సీ నిర్ణయించింది.
రేవంత్ సర్కార్ కు షాక్.. కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకి రాష్ట్ర ప్రజలు సహకరించడంలేదని తెలుస్తోంది. ఈ సర్వేలో భాగంగా పేర్లు, కులం, ఆర్థికపర వివరాలు సహా ఇంకేమైనా వివరాలు చెబితే ఏ పథకాలకు కొతపెడతారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Mid Manair: కేసీఆర్కు బిగ్ షాక్.. మరో సంచలన రిపోర్ట్!
2016లో మిడ్మానేరు ప్రాజెక్టు స్పిల్వే ఎత్తు పెరగడం వల్ల కొట్టుకుపోయిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇప్పటికే యాదాద్రి థర్మల్ ప్లాంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలతో ఇక్కట్లు పడుతున్న కేసీఆర్కు.. మిడ్మానేరు విషయంలో నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
RBI: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ
డిపాజిట్లు, వడ్డీ రేట్లలో కొన్ని సూచనలు పాటించలేదు అంటూ ఆర్బీఐ ఓ పెద్ద బ్యాంకుకు జరిమానా విధించింది. సౌత్ ఇండియా అనే బ్యాంకుకు ఏకంగా59.20 లక్షల ఫైన్ కట్టాలని ఆర్డర్స్ పాస్ చేసింది ఆర్బీఐ.
/rtv/media/media_files/2024/11/18/JbQ1uvyuzbymEJJHVfaV.jpg)
/rtv/media/media_files/2024/11/10/ZFoKDBd5s7fvbuoUNnST.jpg)
/rtv/media/media_files/2024/11/02/JYa2PpmIKzxivGzoBDzc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/RBI-jpg.webp)
/rtv/media/media_files/2024/11/05/NVzx3SK7jlNbhJYAfXw5.jpg)