Bengaluru : డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు.. ఆమె తండ్రి సంచలన నిర్ణయం
తన భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి, అది సహజ మరణమని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన బెంగళూరుకు చెందిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
తన భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి, అది సహజ మరణమని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన బెంగళూరుకు చెందిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరులో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనస్థీషియా ఇచ్చి కట్టుకున్న భార్యను హత్య చేశాడో డాక్టర్ భర్త. అనంతరం ఆమెది సహజ మరణమని అందర్ని నమ్మించాడు. కానీ 6 నెలల తర్వాత అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 92 ఏళ్ల దేవెగౌడ ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయనను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు.
బెంగళూరు సిటీలో ఏవెన్యూ రోడ్డులో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. దాదాపు రూ. 90,000 విలువైన చీరలను దొంగిలించిందని ఓ మహిళపై షాప్ ఓనర్, హెల్పర్ దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.
పాముకాటుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన బెంగళూరులోని బన్నెర్ఘట్టలో చోటుచేసుకుంది. 41 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను టిసిఎస్ ఉద్యోగి, రంగనాథ లేఅవుట్ నివాసి అయిన మంజు ప్రకాష్గా గుర్తించారు.
బెంగళూరులో మూడు రోజుల క్రితం ఓ మహిళ అదృశ్యమయ్యింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత గాలించిన ఆచూకి లభించలేదు. చివరికి ఆదివారం ఓ నదిలో ఆమె మృతదేహం దొరికింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ విజయోత్సవాలు విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. కాగా వారికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు నష్టపరిహారంగా ఆర్సీబీ ప్రకటించింది.
ఆర్సీబీ విజయోత్సవ పరేడ్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
బెంగళూరులో వరకట్న వేధింపుల కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ శిల్ప ఆత్మహత్య చేసుకుంది. ఎం.టెక్ గ్రాడ్యుయేట్ అని చెప్పి రూ.40 లక్షల కట్నం తీసుకున్న భర్త ప్రవీణ్ పానీపూరీ అమ్ముతున్నాడు. అత్తింటి చిత్రహింసలు భరించలేక గర్భవతి అయిన శిల్ప ఇంట్లోనే ఉరేసుకుంది.