Bengaluru : బెంగళూరు మేఘనా ఫుడ్స్ మీద ఐటీ దాడులు
బెంగళూరుకు చెందిన మేఘనా ఫుడ్స్ గ్రూప్ మీద కర్ణాటక, గోవా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కోరమంగళ, ఇందిరానగర్లోని కార్యాలయాలు సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు.
బెంగళూరుకు చెందిన మేఘనా ఫుడ్స్ గ్రూప్ మీద కర్ణాటక, గోవా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కోరమంగళ, ఇందిరానగర్లోని కార్యాలయాలు సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు.
బెంగళూరు నీటి కష్టాలు తీరుతాయి అంటోంది వాతావరణ శాఖ. మండే ఎండలకు చెక్ పెడుతూ బెంగళూరులో వర్షాలు పడనున్నాయని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రలో మొదలైన వర్షాలు బెంగళూరుకు కూడా వ్యాపిస్తాయని చెబుతోంది.
బెంగళూరులో ఓ వ్యక్తి తన కారును అపార్ట్ మెంట్ ముందు ఖాళీ ప్రదేశంలో పార్క్ చేశాడు. దానిని చూసిన పొరుగింటి వారు ఆ కారును అక్కడి నుంచి తీయాలని వారితో వాగ్వాదానికి డమే కాకుండా వారిని చితకబాదారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది..
బెంగళూరులో ఆజాన్ సందర్భంగా బిగ్గరగా ఓ మతానికి చెందిన పాటను ప్లే చేసినందుకు ఓ దుకాణదారుడిని కొందరు యువకులు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్దన్న లేఅవుట్ ప్రాంతంలో దుకాణదారుడిపై దాడి జరిగింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
బెంగళూరులో దారుణం జరిగింది. టూరిస్ట్ గా వచ్చిన ఉజ్బెకిస్థాన్ కు చెందిన 37 ఏళ్ల జరీన్ అనే మహిళ ఓ హోటల్ గదిలో శవమై కనిపించింది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఒకరిని అదుపులోకి తీసుకుంది. బళ్లారిలోని కౌల్ బజార్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ అనే అనుమానితుడిని ప్రశ్నించనుంది. పేలుడు గురించిన సమాచారం షబ్బీర్కు ఉందని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.
నీటి కొరత కారణంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపిఎల్ మ్యాచ్ లు రద్దు కాబోతున్నాయనే వార్తలపై కేఎస్ సీఏ క్లారిటీ ఇచ్చింది. 'మాకు నీటి కొరత లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూనే మ్యాచ్ నిర్వహిస్తాం' అని సీఈవో సుబేంధు ఘోష్ స్పష్టం చేశారు.
హీరో ఫ్యాన్స్ మధ్య వార్ హద్దులు దాటింది. మాటలతో సరిపోలేదు కాబోలు చేతలకు దిగారు. మా హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ వీరంగం వేశారు. బెంగళూరులో తమ హీరో అల్లు అర్జునే గొప్పోడంటూ పదిమంది కలిసి ప్రభాస్ ఫ్యాన్స్ను చితక్కొట్టిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.
కర్ణాటక రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కరువుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్స్ లో వింత రూల్స్ పెట్టారు. మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి. స్నానం చేయొద్దు. పేపర్ ప్లేట్లు వాడండి అంటూ సూచించే పోస్టులు వైరల్ అవుతున్నాయి.