CBI: ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్.. 18ఏళ్ల విచారణ తర్వాత అంత్యక్రియలు
2019లో హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ, ఆరేళ్ల పాటు లోతైన దర్యాప్తు చేపట్టింది. అయితే, గత ఏడాది అక్టోబరులో సిబిఐ తన తుది నివేదికను సమర్పించింది. హత్య జరిగి చాలా కాలం కావడంతో కొత్త ఆధారాలేవీ లభించలేదని సిబిఐ పేర్కొంది.
/rtv/media/media_files/2026/02/27/ayesha-meera-2026-02-27-12-01-09.jpg)
/rtv/media/media_files/2026/02/21/ayesha-murder-case-2026-02-21-12-20-44.jpg)