West Bengal : పశ్చిమబెంగాల్లో చెలరేగిన హింస..పలుచోట్ల టీఎంసీ కార్యాలయాలపై దాడులు, ధ్వంసం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో పలు చోట్ల రాజకీయ హింస చెలరేగింది. రాష్ట్రంలోని పలుచోట్ల టీఎంసీ కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు నిప్పుపెట్టారు.
/rtv/media/media_files/2026/05/06/fotojet-2026-05-06-09-19-40.jpg)
/rtv/media/media_files/2026/05/06/fotojet-2026-05-06-07-16-56.jpg)