నేషనల్ అది అబ్దుల్ కలామ్ అంటే.... ఆయన గొప్ప ధానానికి ఈ ఘటన ఓ గొప్ప ఉదాహరణ...! దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు సౌభాగ్య అనే కంపెనీ వెట్ గ్రైండర్ బహుమతిగా ఇచ్చింది. దాన్ని కంపెనీ బలవంతం మీద ఆయన తీసుకున్నారు. కానీ ఆ మరుసటి రోజే ఆ గ్రైండర్ ధరకు చెక్ రాసి పంపారు. దాన్ని కంపెనీ డిపాజిట్ చేయకపోవడంతో గ్రైండర్ తిరిగి ఇచ్చి వేస్తానని హెచ్చరించారు. దీంతో కంపెనీ ఆ చెక్ ను డిపాజిట్ చేసింది. By G Ramu 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn