AP నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి.. ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్పై సిట్ టీం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 10 పేజీల కీలక ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ని 18వ నిందితుడిగా పేర్కొన్న అధికారులు, ఆయన పాత్రపై సంచలన విషయాలను వెల్లడించారు.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-08-14-05.jpg)
/rtv/media/media_files/2025/10/14/jogi-ramesh-fake-liquor-scam-2025-10-14-17-00-23.jpg)