CM Chandrababu: నేడు విశాఖ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు
AP: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు విశాఖ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అభ్యర్థిపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను బరిలోకి దించింది వైసీపీ.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MLC-Elections-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/CM-CHANDRABABU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-68-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Fu_JgRYQiIk-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CBN-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/chandrababu-pavan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/chandrababu-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-84-2.jpg)