Chhattisgarh : దండకారణ్యంలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
దండకారణ్యం మరోసారి కాల్పల మోతతో దద్దరిల్లింది. ఆదివారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు నడిచింది. ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు చనిపోగా మరికొందరు గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.
/rtv/media/media_files/2026/03/24/operation-kagar-2026-03-24-08-23-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T083621.761-jpg.webp)