Andhra Pradesh: లోకేష్ అరెస్ట్కు పక్కా ప్లాన్.. తెరమీదకు ఆ కేసులు..?!
టీడీపీ నేత నారా లోకేష్ అరెస్ట్కు సీఐడీ పక్కా ప్లాన్తో ముందడుగు వేస్తున్నట్లు తెఉలస్తోంది. రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐడీ.. కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసింది. మరి లోకేష్ స్పందన ఎలా ఉంటుందో? అని ఉత్కంఠ నెలకొంది.
Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో నాయకులకు ఉక్కపోత.. ఎందుకంటే..
తెలంగాణ ఎన్నికలు రాజకీయ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందా? అని ఏపీలో ప్రధాన పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీనే గెలవాలని టీడీపీ భావిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
Kodali Nani: ఇలాంటి కూతురు ఎవరికీ ఉండదు.. పురంధేశ్వరిపై కొడాలి నాని సంచలన కామెంట్స్..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కన్న తండ్రికి వెన్నుపోటు పొడిచి.. ఆయన మానసిక వేదనతో చనిపోయేలా చేసిన పురంధేశ్వరి లాంటి కూతురు ఎవరికీ ఉండదన్నారు.
Andhra Pradesh: రివర్స్ అటాక్.. జగన్ అక్రమాస్తుల కేసులపై ప్రతిపక్షాలు ఫోకస్..
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుస కేసులు పెడుతుండటంతో.. జగన్ను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు సీఎం జగన్పై ఉన్న కేసులను మళ్లీ తెరపైకి తెస్తున్నారు.
Chandrababu Arrest Updates: ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన భువనేశ్వరి..
చంద్రబాబును తల్చుకుని నారా భువనేశ్వరి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రగిరిలో పర్యటిస్తున్న ఆమె.. తన భర్త లేకుండా రెండు రోజులు స్వగ్రామంలో ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. తన భర్తతో ఉన్న జ్ఞాపకాలు తన మనసును పిండేశాయన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, ఈ రోజు కాకపోయినా రేపు అయినా నిజం గెలవడం ఖాయం అన్నారు.
మీకెన్ని..? మాకెన్ని..?.. సీట్ల లెక్క తేల్చనున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ..
ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాష్ర్టంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన టీడీపీ-జనసేన పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. సీట్ల పంపకాలు, నాయకుల మధ్య సమన్వయం కోసం ఇరు పార్టీలు కమిటీలను ఏర్పాటు చేశాయి. టీడీపీతో సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గతంలోనే జనసేన పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది.
Big Breaking: పవన్ కల్యాణ్ కు ఏపీ పోలీసుల నోటీసులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృష్ణాజిల్లా పోలీసుల నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రపై రాళ్లదాడికి ప్లాన్ చేశారని నిన్న పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పవన్ ఆరోపణలకు ఏమైనా సాక్షాలు ఉన్నాయా? తెలుసుకోవడానికి నోటీసులు ఇచ్చామని ఎస్పీ ఎస్పీ జాషువా తెలిపారు. ఈ నోటీసుకు పవన్ కల్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తానన అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
/rtv/media/media_files/2024/10/23/5BMu3serlQvJ3P42YW5q.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Andhra-Pradesh-CID-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Andhra-Pradesh-and-Telangan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Kodali-Nani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/CM_Jagan_ecb269a608-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nara-Bhuvaneshwari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/TDP-Janasena-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-11T145654.944-jpg.webp)