Allu Arjun: హైకోర్టుకు హీరో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. సంధ్య థియేటర్ కేసులో తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. సంధ్య థియేటర్ కేసులో తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది.
'పుష్ప2' వివాదంపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అతడిని అలా అంటానా. బన్నీ నువ్వు నా బంగారం లవ్ యూ అని తెలిపాడు.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ మూవీపై సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కలిగియుగంలో కథలు చాలా మారిపోయాయని అన్నారు. అదే సమయంలో వాడెవడో ఎర్రచందనం దొంగ వాడు హీరో అంటూ నోరు జారారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పుష్ప 2లో షెకావత్ పాత్రను నెగిటివ్గా చూపించారని ఆరోపిస్తూ కర్ణి సేన రాజ్పుత్ నాయకుడు రాజ్ షెకావత్ పుష్ప 2 నిర్మాతలను బెదిరించారు. క్షత్రియులను కించపరిచేలా షెకావత్ పాత్ర ఉందన్నారు. షెకావత్ పదాన్ని తొలగించాలని లేకుంటే నిర్మాతలపై దాడి చేస్తామన్నారు.
'పుష్ప2' మూవీ లిరీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై RGV రియాక్ట్ అయ్యారు. విషయంలో హీరో అల్లు అర్జున్ ను నిందించడం హాస్యాస్పదం అన్నారు. గతంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగాయని గుర్తుచేశారు.
అల్లు అర్జున్, చిరంజీవి తాజాగా ఒకే పెళ్ళిలో సందడి చేశారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన ఓ వివాహా వేడుకలో తన భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి బన్నీ హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.