Actress Hema : డ్రగ్ టెస్టులో నటి హేమ.. 8 మందికి పాజిటివ్!
టాలీవుడ్ సీనియర్ నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచారు. వైవిధ్యమైన పాత్రలతో దశాబ్దాలుగా మనల్ని అలరిస్తున్న ఆమె, గత కొంతకాలంగా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు.
టాలీవుడ్ సీనియర్ నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచారు. వైవిధ్యమైన పాత్రలతో దశాబ్దాలుగా మనల్ని అలరిస్తున్న ఆమె, గత కొంతకాలంగా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు.
నటి హేమ తల్లి కోళ్ల లక్ష్మి కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న రాత్రి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో మరణించారు. వెంటనే ఈ విషయం తెలియగానే నటి హేమ తమ స్వగ్రామానికి చేరుకున్నారు.
నటి హేమ.. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రితో పాటు పలు యూట్యూబ్ ఛానెల్స్ కి లీగల్ నోటీసులు పంపింది. గతంలో వీరిద్దరూ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.
రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
నటి హేమకు ఊరట లభించింది. బెంగుళూర్ రేవ్ పార్టీ వార్తల నేపథ్యంలో ఆమెపై విధించిన సస్పెన్షన్ ను 'MAA' ఎత్తివేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు లేఖను విడుదల చేశారు. అలాగే పరిస్థితుల కారణంగా స్పెన్షన్, దాని ఎత్తివేత గురించి మీడియాతో చర్చించకూడదని తెలిపారు.
నటి హేమ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తనను ఒక టెరరిస్ట్లాగా మీడియా ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. కొందరు మీడియా ప్రతినిధులు తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. కొంతమంది సెటిల్మెంట్ కు కూడా రమ్మని అడిగారని వీడియోలో హేమ ఆవేదన వ్యక్తం చేసింది.
టాలీవుడ్ సినీనటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమె బెయిల్పై బయటకు వచ్చింది. తాజాగా, నాడు స్వామివారిని దర్శించుకున్నహేమను మీడియా ప్రతినిధులు రేవ్ పార్టీ విషయంపై ప్రశ్నించారు. ఆమె స్పందిస్తూ.. అసలేం జరిగిందనేది మీకే తెలియాలి అంటూ సెటైర్లు వేసింది.
బెంగళూరు జైలు నుంచి సినీనటి హేమ విడుదలైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.