కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై జనగణమన కంటే ముందు వందేమాతరం పాడాల్సిందే!
కేంద్ర ప్రభుత్వం జాతీయ గేయం వందేమాతరం ఆలాపనకు సంబంధించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ గీతం (జనగణమన) తరహాలోనే వందేమాతరానికి కూడా ప్రోటోకాల్ ఉండాలని స్పష్టం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
/rtv/media/media_files/2026/04/24/fotojet-2026-04-24-13-47-37.jpg)
/rtv/media/media_files/2026/01/18/modi-2026-01-18-18-16-01.jpg)
/rtv/media/media_files/2025/12/08/fotojet-2025-12-08t130828003-2025-12-08-13-08-51.jpg)