Hanumakonda : హనుమకొండలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి..నగరంలో హై టెన్షన్
వరంగల్ జిల్లా హనుమకొండ పట్టణంలోని నయీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఇక్కడి తేజస్వి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ అనే విద్యార్థి తలనొప్పితో ఈ రోజు మరణించాడు.
/rtv/media/media_files/2025/11/20/delhi-student-2025-11-20-09-05-13.jpg)
/rtv/media/media_files/2025/10/23/125165822_110925student1a-2025-10-23-20-23-56.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-11T205313.065-jpg.webp)