Andhra Pradesh: ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు.. ఏపీలో జూన్12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 12 పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 09 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీలో వేసవి సెలవులను పొడిగించారు. మే 12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా.. 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మరొక రోజును సెలవును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 13న రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. Also Read: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి #andhra-pradesh #telugu-news #schools సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి