/rtv/media/media_files/2025/03/23/ARmWYTJRsjegQQeaarP2.jpg)
ఉప్పల్ స్డేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన రికార్డు సృష్టించింది.ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్ర లోనే ఇదే అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 10 బౌండరీలు, ఆరు సిక్సర్లు బాదాడు. విశేషం ఏంటంటే అంతకుముందు అత్యధిక స్కోర్ కూడా సన్రైజర్స్ హైదరాబాద్ పేరు పైనే ఉంది. గతేడాది 2024 మార్చి 27వ తేదీన ముంబై ఇండియన్ప్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ 277 పరుగులు చేసింది. దీంతో సన్రైజర్స్ తన రికార్డును తనే బ్రేక్ చేసుకుంది. టాప్ 10లో అత్యధిక స్కోర్లను సన్రైజర్స్ నాలుగు సార్లు సాధించింది.
SRH now have 4 out of the 5 highest team totals in IPL history
— Cricketism (@MidnightMusinng) March 23, 2025
287: SRH vs RCB, 2024
286: SRH vs RR, 2025
277: SRH vs MI, 2024
272: KKR vs DC, 2024
266: SRH vs DC, 2024#SRHvRR #SRHvsRR pic.twitter.com/UO4ecpFiM9