Gambhir: గంభీర్‌ కు బిగ్ షాక్.. కోచ్ పదవినుంచి ఔట్!?

ఆస్ట్రేలియా టూర్ లో భారత్ విఫలమైతే గంభీర్ ను హెడ్ కోచ్ పదవినుంచి బీసీసీఐ తప్పించబోతుందనే వార్తలను మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఖండించారు. ‘ఇదంతా తప్పుడు ప్రచారం. గంభీర్‌ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. ఆటగాళ్లు ఆడకపోతే కోచ్‌ తొలగించడం జరగనిపని‘ అన్నారు.

New Update
Gambhir: ఇండియాలో అతన్ని మించిన నాయకుడు లేడు.. గంభీర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత క్రికెట్ హెడ్ కోచ్ గంభీర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్ ఓటమి, ఇటీవల న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ దారుణ వైఫల్యం చెందడంతో కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్స్ మొదలయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా పర్యటన గంభీర్ కు పరీక్షగా మారనుంది. ఈ మేరకు భారత్-ఆసీస్ మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ లో భారత్ విఫలమైతే ఫార్మాట్లను బట్టి కోచ్‌లను నియమించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. 

ఇది కూడా చదవండి: కారుకు గ్రాండ్‌గా అంత్యక్రియలు..నాలుగు లక్షల ఖర్చు..ఎక్కడో తెలుసా?

గంభీర్‌ అడిగినవి మొత్తం బీసీసీఐ సమకూర్చింది..

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా దీనిపై స్పందిస్తూ.. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భారత్‌ జట్టు విఫలమైతే కోచ్‌గా గౌతం గంభీర్‌ మారుస్తారనే ప్రచారం జోరందుకుంది. కానీ అదంతా పుకారే. ఫార్మాట్ల ఆధారంగా కోచ్‌లను నియమిస్తారని చెప్పడం తొందరపాటే. ఇదంతా తప్పుడు ప్రచారమే. గంభీర్‌ హెడ్‌కోచ్‌గా ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. అలాంటప్పుడు ఆటగాళ్లు బాగా ఆడకపోతే కోచ్‌ తొలగించడం అనేది జరగని పని’ అన్నారు. అలాగే గంభీర్‌ అడిగినవి మొత్తం బీసీసీఐ సమకూర్చించిందని, కాబట్టి ఫలితాలకు బాధ్యత మొత్తం గంభీర్ దే అన్నాడు. 

ఇది కూడా చదవండి: దారుణం.. టీచర్లు బ్లాక్‌ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీవీఎస్‌ లక్ష్మణ్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీ20 జట్టుకు స్టాండ్‌ ఇన్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మొత్తం నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్ 1-0తో అధిక్యంలో నిలిచింది. 11వ తేదిన రెండో టీ20 జరగనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్

ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్ల వద్ద 154 పరుగులకు పరిమితమైంది. బ్రెవిస్‌(42), ఆయుష్‌(30), దీపక్‌(22) జడేజా(21) ఫర్వాలేదనిపించారు.

New Update
harshal-patel

harshal-patel

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ CSK VS SRH మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతూ ఆడింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది. 19.5 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 154 పరుగులకు ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందు 155 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.  

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

Also Read :  ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

CSK VS SRH

చెన్నై బ్యాటింగ్‌లో బ్రేవిస్‌ 42, ఆయుష్‌ మాత్రే 30 రాణించారు. దీపక్‌ హుడా 22, రవీంద్ర జడేజా 21 ఫర్వాలేదనిపించాడు. షేక్‌ రషీద్‌ 0, శ్యామ్‌ కరన్‌ 9, ధోనీ 6 విఫలమయ్యారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ 4 వికెట్లతో చెలరేగిపోయాడు. అతడికి మరికొందరు బౌలర్లు తోడయ్యారు. ప్యాట్‌ కమిన్స్‌ 2, జయదేవ్‌ ఉనద్కత్‌ 2, మహ్మద్‌ షమి 1, కమిందు మెండిస్‌ 1 వికెట్‌ తీసుకున్నారు.

Also Read :  నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

Also Read :  బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా

 IPL 2025 | sunrisers-hyderabad | Chennai Super Kings

Advertisment
Advertisment
Advertisment