/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates
🔴Live News Updates:
Hyderabad Metro: వివాదంలో హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం
హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
/rtv/media/media_files/2025/03/29/wLVnmuOzyYgsgxWJGzg7.jpg)
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్.. వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ మెట్లో రై ళ్లలో యథేచ్ఛగా జరుగుతున్న బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్ను తక్షణమే దాఖలు చేయాలని ఆదేశించింది.
Also Read: Air india:పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్ ఇండియా!
మెట్రో రైళ్లలో చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ.. హైకోర్టులో అడ్వకేట్ నాగూర్ బాబు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో నిబంధనలను ఖతారు చేయకుండా అధికారులు ఎలా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు అనుమతులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది యువతను తప్పుదారిలోకి మళ్లించే ప్రమాదం ఉందని అన్నారు.
Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
మరోవైపు.. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 స్పష్టంగా అమల్లో ఉన్నప్పటికీ, HMRL తో పాటు దాని అనుబంధ సంస్థలు కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడానికి భారీగా ముడుపులు అందుకున్నారని పిటిషన్లో ఆరోపించారు. ఈ అక్రమ లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ కుంభకోణంలో ఎంత మంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు లాభం పొందారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ పిటిషన్పై గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కీలక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న అనంతరం, ప్రతివాదులైన HMRL ఎండీకి నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలు, వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. దీంతో ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు న్యాయ నిపుణులు అంటున్నారు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఒకవేళ ఇది HMRL నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.
Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటన
-
Apr 25, 2025 21:25 IST
ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు
కొమురం భీం జిల్లా జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన చత్రుషావ్ ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టాడు. ఒక యువతితో నాలుగేళ్లు.. మరో యువతితో ఏడాది పాటు ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం తెలిసి ఇద్దరు యువతులు అతడ్నే పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చారు.
telangana young man Photograph: (telangana young man) -
Apr 25, 2025 16:46 IST
ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!
-
Apr 25, 2025 15:08 IST
నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి
-
Apr 25, 2025 15:07 IST
రిపీటైతే తీవ్ర చర్యలుంటాయ్.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్!
-
Apr 25, 2025 09:55 IST
Hyderabad MLC Elections: బీజేపీకి భారీ షాక్..!! ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు.
-
Apr 25, 2025 08:23 IST
BIG Breaking: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్..
-
Apr 25, 2025 07:45 IST
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఇకపై ఉచితంగానే..!
-
Apr 25, 2025 07:44 IST
Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
-
Apr 25, 2025 06:51 IST
RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ
-
Apr 25, 2025 06:50 IST
Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
-
Apr 25, 2025 06:50 IST
Air india: పహల్గాం ఉగ్రదాడి... కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్ ఇండియా!
Rohit: బజ్బాల్ గేమ్ పై స్పందించిన రోహిత్.. అదే తలనొప్పిగా మారిందంటూ
ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో బజ్బాల్ విధానాన్ని అనుసరించడంపై భారత సారథి రోహిత్ శర్మ స్పందించారు. 'మన ప్రత్యర్థులు ఎలా ఆడుతున్నారనే దానిపై నాకు ఆసక్తి లేదు. మన ఆటను మనం ఆడాల్సిందే. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను గెలుస్తామనే నమ్మకం ఉంది' అన్నాడు.
IND vs ENG: ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో బజ్బాల్ గేమ్ ఆడటంపై భారత సారథి రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జనవరి 25న ఈ సిరీస్ మొదలుకానుండగా గురువారం ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న రోహిత్ టీమిండియా అన్ని రకాలుగా ఈ సిరీస్ కు సన్నద్ధమైందని చెప్పాడు.
ఆసక్తి లేదు..
ఈ సందర్భంగా హిట్ మ్యాన్ మాట్లాడుతూ.. ‘మన ప్రత్యర్థులు ఎలా ఆడుతున్నారనే దానిపై నాకు ఆసక్తి లేదు. మన ఆటను మనం ఆడాల్సిందే. ఒక జట్టుగా గ్రౌండ్ లో ఎలా ఉంటామనేదే చాలా ఇంపార్టెంట్. బజ్ బాల్ గేమ్ గురించి అసలే ఆలోచించను. మా ఆటగాళ్లంతా ఏడాదిగా నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. టెస్టు మ్యాచ్లో ఆడటం ప్రతి ఆటగాడికి సవాల్తో కూడుకున్నదే. ఉప్పల్ మైదానంలో ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగుతాం. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను గెలుస్తామనే నమ్మకం ఉంది. ఆ జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు' అన్నాడు.
ఇది కూడా చదవండి: Rohan Bopanna : దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ఘనత.. 43 ఏళ్ల వయసులో బోపన్న సంచలనం!
చాలా మార్పులు వచ్చాయి..
అలాగే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత ఆటగాళ్లు నిలకడైన ప్రదర్శన ఇచ్చారని, టెస్టు మ్యాచ్లో చాలా మార్పులు వచ్చాయని చెప్పాడు. ఇక 20 ఏళ్ల కిందట టెస్టు సిరీస్కు.. ఇప్పటికి ఎన్నో మార్పులను చూశామని చెప్పిన సారథి.. స్పిన్నర్లను ఎవరిని ఎంపిక చేయాలనేది తలనొప్పిగా మారిందన్నాడు. ఈ సిరీస్లో కుల్దీప్ రాణిస్తాడని అనుకుంటున్నా. తొలి రెండు టెస్టుల్లో విరాట్ లేకపోవడం మాకు లోటే. హైదరాబాదీ పేసర్ సిరాజ్ జట్టులో కీలక బౌలర్గా మారాడంటూ ప్రశంసలు కురిపించాడు.
ఇక బజ్ బాల్ గేమ్ పై మాట్లాడిన జస్ప్రిత్ బుమ్రా.. ఇంగ్లాండ్ బజ్బాల్ ఆటతీరుతో తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేరన్నారు. ప్రత్యర్థి జట్టుకే ఎక్కువ నష్టం కలుగుతుందన్నాడు.
🔴Live News Updates: ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు
Stay updated with the latest live news Updates......... క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Hafiz Saeed : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!
పాకిస్తాన్తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే భారత్ రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Danish Kaneria: పోషిస్తున్నామని వాళ్లే ఒప్పుకున్నారు
పహల్గాం ఘటన పై పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.దీని పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు.ఉగ్రవాదానికి మేం ప్రోత్సహిస్తున్నామంటూ పాక్ ఒప్పుకుందన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్ర్సైజ్ ఆక్రమన్
పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియా, పాక్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Pak-Usa:ట్రంప్ చెప్పారు కదా..ఇక మేమేమి మాట్లాడాలి..!
పహల్గాం దాడి గురించి అమెరికా విదేశాంగ శాఖ నుంచి పాక్ జర్నలిస్టుకు పెద్ద షాక్ తగిలింది. అమెరికా విదేశాంగ ప్రతినిధి టమ్మీ బ్రూస్ మాట్లాడుతూ..నేను దాని పై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Pakistan: మరో నాలుగు రోజుల్లో యుద్ధం..పాక్ ఢిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో నాలుగు నుంచి వారం రోజుల్లో యుద్ధం జరిగేలానే కనిపిస్తోందని అన్నారు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్
🔴Live News Updates: ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు
BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని
Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి
Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?