Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి మేడ్చల్ జిల్లా దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. By B Aravind 19 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి మేడ్చల్ జిల్లా దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులు వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఇద్దరిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. Also Read: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్.. బిలియన్ల డాలర్లు నష్టం #telugu-news #telagana-news #accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి