TS News : సీఎం రేవంత్ పై ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ రోజు కొడంగల్ లో ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. By srinivas 13 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి TS News : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ రోజు కొడంగల్ లో ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వెంటనే ఈసీ స్పందించి రేవంత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Also read: పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ.. ఇక వార్ వన్ సైడేనా? #cm-revanth #bjp-raghunandan-rao సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి