Gallantry Awards: సాయుధ బలగాలకు గ్యాలంట్రీ అవార్డులు ప్రదానం చేసిన ముర్మూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుక-2024 (ఫేజ్-1)లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్యాలంట్రీ అవార్డులను ప్రదానం చేశారు. సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర/కేంద్ర పాలిత పోలీస్ సిబ్బందికి ఈ అవార్డులు అందజేశారు. By B Aravind 05 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుక-2024 (ఫేజ్-1)లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్యాలంట్రీ అవార్డులను ప్రదానం చేశారు. సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర/కేంద్ర పాలిత పోలీస్ సిబ్బందికి ఈ అవార్డులు అందజేశారు. అందులో 10 కిర్తీ చక్రాలు ( ఏడు మరణానంతరం) , 26 శౌర్య చక్రాలు (ఏడు మరణానంతరం) ప్రదానం చేశారు. కీర్తి చక్రను మేజర్ దిగ్విజయ్ సింగ్ రావత్ 21వ బెటాలియన్ పారాచూట్ రెజిమెంట్ (స్పెషల్ ఫోర్సెస్)కు బహుకరించారు. మేజర్ మానియో ఫ్రాన్సిస్ PF 21వ బెటాలియన్, ది పారాచూట్ రెజిమెంట్ (స్పెషల్ ఫోర్సెస్)కి శౌర్య చక్ర బహుకరించారు. Also read: ఆరోపణలు ఆపి నన్ను అరెస్టు చేయండి.. తేజస్వీ యాదవ్ సవాల్! #army #gallantry-awards #droupadi-murmu #indian-army సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి