Manda krishna: మాదిగ మంత్రిని అవమానిస్తారా? రంగంలోకి మందకృష్ణ!
మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. పొన్నం తక్షణమే పొన్నం క్షమాపణలు చెప్పాలన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. పొన్నం తక్షణమే పొన్నం క్షమాపణలు చెప్పాలన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ అధికార పార్టీ ఓడిపోతే కేంద్రంలో బీజేపీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని అంటున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్లలో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. అదే ఊపులో దేశానికి కొత్త రాజకీయ భవిష్యత్తును తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా గత ఎన్నికల్లో ఢిల్లీలో ఓటమి పాలయ్యారు.
బీహార్లో ఎన్నికల నగారా మోగింది. ఈసారి వాతావరణం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగి కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికీ ఎలాంటి నినాదాలు, ప్రకటనలు చేయలేదు.
అయోధ్యలో అతిపెద్ద పండుగ జరగబోతోంది. 'దీపోత్సవ్ 2025' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2,100 మంది భక్తులచేత 2.6 మిలియన్ల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తోంది.
మాదిగోడు నాతో సమానంగా కూర్చుంటడా అన్న డబ్బున్న మదంతోనే పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు. ఆగస్టు 15న కరీంనగర్ లో మంత్రిగా తాను జెండా ఎగురవేసిన నాటి నుంచి పొన్నం ఓర్వలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. లంకల దీపక్ రెడ్డి, జుటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణతో పాటు నందమూరి సుహాసిని, జయసుధ, బండారు విజయలక్ష్మి కూడా టికెట్ రేసులో ఉన్నారు.
తెలంగాణలో బీజేపీలో మరోసారి అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి. పార్టీ నాయకత్వంపై ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట్ రమణా రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు కో ఆర్డినేషన్ లేదంటూ.. క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలే జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.