Telangana : 48 గంటలు సైలెన్స్‌.. పోలీసులు విస్తృత తనిఖీలు

ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఇప్పటికే అక్రమంగా మద్యం, డబ్బులు పంపిణీ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తాజాగా సూర్యపేట జిల్లా లో పలు హోటల్స్, లాడ్జ్‌లు, దాబాలు తనిఖీలు నిర్వహించడం జరిగింది.

New Update
Telangana : 48 గంటలు సైలెన్స్‌.. పోలీసులు విస్తృత తనిఖీలు

48 Hours Silence : ఎన్నికల ప్రచార(Election Campaign) గడువు ముగిసింది. ఇప్పటికే అక్రమంగా మద్యం(Liquor), డబ్బులు(Money) పంపిణీ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు(Police Raids) చేస్తున్నారు. తాజాగా సూర్యపేట జిల్లా(Suryapet District) లో పలు హోటల్స్, లాడ్జ్‌లు, దాబాలు తనిఖీలు నిర్వహించడం జరిగింది.

Also Read : రాజంపేటలో టెన్షన్ టెన్షన్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు