Pallam Raju : రేవంత్‌రెడ్డి సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ నేత పళ్లంరాజు ఆగ్రహం..!

రేవంత్‌రెడ్డి సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పళ్లంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ORO స్పోర్ట్స్‌ విలేజ్‌ కూల్చివేతపై ట్విట్టర్ లో మండిపడ్డారు. కూల్చివేతలు తీవ్రంగా బాధించాయన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు.

New Update
Pallam Raju : రేవంత్‌రెడ్డి సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ నేత పళ్లంరాజు ఆగ్రహం..!

Pallam Raju Comments On Hydra : రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత పళ్లంరాజు (Pallam Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. ORO స్పోర్ట్స్‌ విలేజ్‌ కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి చెందారు. కూల్చివేతలు తీవ్రంగా బాధించాయన్నారు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు.

Also Read: 25 పబ్‌లలో తనిఖీలు.. ఆరుగురు అరెస్ట్..!

ఏడెకరాలను లీజుకు తీసుకుని స్పోర్ట్స్‌ విలేజ్‌ నిర్మించామన్నారు. ORO స్పోర్ట్స్‌ విలేజ్‌ పళ్లంరాజు తమ్ముడు ఆనంద్‌ దేనని తెలుస్తోంది.  ORO స్పోర్ట్స్‌ విలేజ్‌ ఉస్మాన్‌సాగర్‌ బఫర్‌ జోన్‌లో ఉండడంతో హైడ్రా (Hydra) అధికారులు కూల్చివేసినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు