Dogs Bite: కుక్కకాటుతో ఒకే ఏడాదిలో 286 మరణాలు.. కేంద్రం వివరణ దేశవ్యాప్తంగా 2023లో కుక్కకాటుతో 286 మంది మృతి చెందారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ఈ ఏడాదిలో మొత్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదైనట్లు పేర్కొంది. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. By B Aravind 30 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశవ్యాప్తంగా 2023లో కుక్కకాటుతో 286 మంది మృతి చెందారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ఈ ఏడాదిలో మొత్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదైనట్లు పేర్కొంది. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2023లోనే 46,64,98 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్లు ఇచ్చినట్లు పేర్కొంది. #dog-bite #dogs సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి