Union Budget 2025: మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త పథకం.. రూ.2 కోట్ల టర్మ్ లోన్స్

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మహిళా పారిశ్రామిక వేత్తల కోసం కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్‌ను అందించనున్నారు. 

New Update
india

Finance Minister Nirmala Sitaraman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 5 లక్షల మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.2 కోట్ల టర్మ్ లోన్‌ను అందించనున్నారు. అలాగే స్టాండప్ ఇండియా స్కీమ్ నుంచి నేర్చుకున్న పాఠాలను ఈ పథకంలో చేర్చుతారు. అలాగే ఆన్‌లైన్‌లో వ్యాపారాన్ని ఎలా ప్రోత్సహించాలి, నిర్వాహక నైపుణ్యాల అభివృద్ధికి వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు