Kangana Ranaut: రైతు ఉద్యమంపై మళ్ళీ నోరు పారేసుకున్న కంగనా
బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో రైతుల ఆందోళనలపై నోరు పారేసుకున్న ఆమె మళ్ళీ వాటిని బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. ఈ సారి కంగనా కామెంట్స్పై సొంతపార్టీ సైతం మండిపడుతోంది.
Kangana Ranaut:నోటికచ్చినట్టు మాట్లాడ్డం బీజేపీ ఎంపీ కంగానకు కొత్తేమీ కాదు. ఇప్పటికి ఆమె చాలసార్లో అవకతవకగా మాట్లాడి నవ్వుల పాలైంది. రైతుల ఉద్యమం గురించి ఆమె చేఇన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుఆరం కూడ రేపాయి. రీసెంట్గా ఒక ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ చేతిలో చెంపదెబ్బ దెబ్బ కూడా తింది కంగనా. అయినా కూడా బుద్ధి రాలేదు. ఎంపీ అయినా కూడా బాధ్యత తెలియడం లేదు. ఇంకా అలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ వివాదస్పదం అవుతోంది.
ప్రతిపక్షాలపై విమర్శల గుపించాలనే ఉత్సాహంలో అనవర విషాలు కూడా మాట్లాడేతోంది కంగనా. తాజాగా మళ్ళీ రైతులు చేసిన, చేస్తున్న నిరసనల గురించి వ్యాఖ్యలు చేసింది. వాటిని బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ కామెంట్స్ చేసింది. అన్నదాతలు చేపట్టిన నిరసనలను కట్టడి చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టకుంటే ఇవి బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్ధితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని.. ఆ పోరాటంలో లైంగిక దాడులు కూడా చోటు చేసుకున్నాయని కంగనా రనౌత్ అంది. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో భారత్లో కూడా అదే జరిగే అవకాశం ఉందని.. ఇందుకు విదేశీ శక్తులు కుట్రలు చేశాయని కంగనా రనౌత్ ఆరోపించింది. దేశం కుక్కల పాలైనా వారికేం పట్టదని తీవ్ర విమర్శలు చేసింది.
కంగన చేసిన ఈవ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకు ముందు కూడా రైతుల ఉద్యమం మీద కంగనా మాట్లాడిన మాటల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇప్పుడు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే ఇంతకు ముందు ప్రజలు, ఇతర పార్టీ నేతలు మాత్రమే కంగనా వ్యాఖ్యలను ఖండంచేవారు. కానీ ఇప్పుడు సొంతపార్టీనే ఈమె మాటలను వ్యతిరేకిస్తోంది. పార్టీ పాలసీలపై మాట్లాడే అధికారం, అనుమతి కంగనా రనౌత్కు లేదని స్పష్టం చేసింది.
Kangana Ranaut: Bangladesh like anarchy could have happened in India also like in the name of Farmers protest. Outside forces are planning to destroy us with the help of insiders. If it wouldn't have been foresight of our leadership they would have succeded. pic.twitter.com/05vSeN8utW
Vaishnavi chaithanya: క్యూట్ లుక్స్లో వైష్ణవి చైతన్య శారీ పిక్స్.. ఎంత బాగుందో?
బేబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇటీవల జాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా హిట్ సాధించలేదు. వైష్ణవి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా శారీ ఫొటోలను షేర్ చేసింది.
నటనపై ఉన్న ఇష్టంతో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్లు చేస్తూ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
2/4
మొదట్లో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్లు, సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ.. బేబీ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది.
3/4
మొదటి సినిమా బేబీతో బ్లాక్ బ్లస్టర్ హిట్ సంపాదించుకోవడంతో పాటు డెబ్యూ హీరోయిన్గా సైమా అవార్డును బేబీ సినిమాకి అందుకుంది.
4/4
యూట్యూబ్లో సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్తో బాగా ఫేమ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్లతో ఫ్యాన్స్ను అట్రాక్ట్ చేస్తుంది.
Kangana Ranaut: రైతు ఉద్యమంపై మళ్ళీ నోరు పారేసుకున్న కంగనా
బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో రైతుల ఆందోళనలపై నోరు పారేసుకున్న ఆమె మళ్ళీ వాటిని బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. ఈ సారి కంగనా కామెంట్స్పై సొంతపార్టీ సైతం మండిపడుతోంది.
Kangana Ranaut: నోటికచ్చినట్టు మాట్లాడ్డం బీజేపీ ఎంపీ కంగానకు కొత్తేమీ కాదు. ఇప్పటికి ఆమె చాలసార్లో అవకతవకగా మాట్లాడి నవ్వుల పాలైంది. రైతుల ఉద్యమం గురించి ఆమె చేఇన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుఆరం కూడ రేపాయి. రీసెంట్గా ఒక ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ చేతిలో చెంపదెబ్బ దెబ్బ కూడా తింది కంగనా. అయినా కూడా బుద్ధి రాలేదు. ఎంపీ అయినా కూడా బాధ్యత తెలియడం లేదు. ఇంకా అలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ వివాదస్పదం అవుతోంది.
ప్రతిపక్షాలపై విమర్శల గుపించాలనే ఉత్సాహంలో అనవర విషాలు కూడా మాట్లాడేతోంది కంగనా. తాజాగా మళ్ళీ రైతులు చేసిన, చేస్తున్న నిరసనల గురించి వ్యాఖ్యలు చేసింది. వాటిని బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ కామెంట్స్ చేసింది. అన్నదాతలు చేపట్టిన నిరసనలను కట్టడి చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టకుంటే ఇవి బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్ధితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని.. ఆ పోరాటంలో లైంగిక దాడులు కూడా చోటు చేసుకున్నాయని కంగనా రనౌత్ అంది. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో భారత్లో కూడా అదే జరిగే అవకాశం ఉందని.. ఇందుకు విదేశీ శక్తులు కుట్రలు చేశాయని కంగనా రనౌత్ ఆరోపించింది. దేశం కుక్కల పాలైనా వారికేం పట్టదని తీవ్ర విమర్శలు చేసింది.
కంగన చేసిన ఈవ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకు ముందు కూడా రైతుల ఉద్యమం మీద కంగనా మాట్లాడిన మాటల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇప్పుడు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే ఇంతకు ముందు ప్రజలు, ఇతర పార్టీ నేతలు మాత్రమే కంగనా వ్యాఖ్యలను ఖండంచేవారు. కానీ ఇప్పుడు సొంతపార్టీనే ఈమె మాటలను వ్యతిరేకిస్తోంది. పార్టీ పాలసీలపై మాట్లాడే అధికారం, అనుమతి కంగనా రనౌత్కు లేదని స్పష్టం చేసింది.
Also Read: Cricket: ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్
Vaishnavi chaithanya: క్యూట్ లుక్స్లో వైష్ణవి చైతన్య శారీ పిక్స్.. ఎంత బాగుందో?
నటనపై ఉన్న ఇష్టంతో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్లు చేస్తూ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. Latest News In Telugu | సినిమా
Sleep Problem: నిద్ర సమస్యల నుంచి బయటపడేందుకు సులభమైన చిట్కాలు
ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం ద్వారా శరీర గడియారం సమతుల్యంగా ఉంటుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. బెడ్ రూమ్లో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Vastu Tips: ఈ 5 వస్తువులను దక్షిణ దిశలో ఉంచితే..మీకిక తిరుగులేదంతే!
ప్రతి ఒక్కరి ఇంట్లో చీపురు ఉంటుంది, దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురును దక్షిణ దిశలో ఉంచడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Aghori - Sri Varshini: ఎంత ధైర్యం.. ప్రభాస్ను ఏంటి భయ్యా అఘోరీ ఇలా అనేసింది- దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!
నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఆయన్ను డైరెక్ట్గా చూసే రోజు ఎప్పుడొస్తుందో? కలిస్తే ఒక్క సెల్ఫీ అడుగుతాను అని వర్షిణి తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Pastor Praveen: ప్రవీణ్ హత్య వెనుక కేంద్ర హోం శాఖ.. ప్రూఫ్స్ ఇవే.. హర్షకుమార్ షాకింగ్ వీడియో!
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిన్న పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు. మళ్లీ పాత వీడియోలనే విడుదల చేశారన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
AP: ఏపీలో విషాదం.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి.మనస్తాపంతో విశాఖ,నంద్యాల,నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. Short News | Latest News In Telugu | నెల్లూరు | కర్నూలు | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO
Dinner: రాత్రి భోజనంలో ఈ ఆహారం తింటే ఇక అంతే
Health:బెల్లంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా!
🔴Live Breakings: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్పై పవన్ సంచలన ప్రకటన
మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్పై పవన్ సంచలన ప్రకటన!