🔴Election Live Updates: ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్

దేశ వ్యాప్తంగా తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్ర 5 గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో 77.57 శాతం ఓటింగ్ నమోదైంది.

New Update
🔴Election Live Updates: ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్

  • Apr 19, 2024 18:13 IST

    పోలింగ్ శాతం వివరాలు



  • Apr 19, 2024 17:54 IST

    5 గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదు



  • Apr 19, 2024 16:36 IST

    తమిళనాడులో ఇప్పటివకు 51.41 శాతం పోలింగ్



  • Apr 19, 2024 16:30 IST

    మణిపూర్ లోని పలు ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా అల్లర్లు



  • Apr 19, 2024 15:59 IST

    మధ్యాహ్నం 3 గంటల వరకు త్రిపురలో 68.35% ఓటింగ్ నమోదైంది



  • Apr 19, 2024 15:57 IST

    ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంలో ఒక మరుగుజ్జు జంట



  • Apr 19, 2024 15:28 IST

    మణిపూర్ లోని 5 బూత్‌లలో పోలింగ్ ఆగిపోయింది



  • Apr 19, 2024 15:03 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న సిక్కిం సీఎం తమాంగ్



  • Apr 19, 2024 14:59 IST

    మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపుగా 40% పోలింగ్



  • Apr 19, 2024 14:56 IST

    పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రాలకు..



  • Apr 19, 2024 14:16 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న హీరోయిన్ స్నేహ



  • Apr 19, 2024 13:49 IST

    మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ శాతం - లక్షద్వీప్‌లో అత్యల్పంగా - 29.91% త్రిపురలో అత్యధికంగా - 53.04%



  • Apr 19, 2024 13:21 IST

    ఓటు వేసిన అనంతరం నటుడు కార్తీ- ఈరోజు సెలవు అని అనుకోవద్దు, అందరూ వచ్చి ఓటు వేయాలి



  • Apr 19, 2024 13:10 IST

    చెన్నై: ప్రజలు ఓట్లు వేసే ముందు తమ అభ్యర్థుల గురించి తెలుసుకోవాలి - నటుడు సూర్య



  • Apr 19, 2024 12:53 IST

    నా ఓటు భారతదేశానికి.. నా ఓటు భారతదేశాన్ని వ్యాధుల రహిత మరియు మాదకద్రవ్యాల రహితంగా మార్చడమే - బాబా రామ్‌దేవ్



  • Apr 19, 2024 12:38 IST

    తమిళనాడు: నటుడు మరియు తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ చెన్నైలోని నీలంకరైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు



  • Apr 19, 2024 12:18 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న రాఘవ లారెన్స్



  • Apr 19, 2024 12:13 IST

    ఫేజ్ 1 పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు ఓటింగ్ శాతం



  • Apr 19, 2024 11:36 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న త్రిష



  • Apr 19, 2024 11:27 IST

    ​​కొహిమాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన నాగాలాండ్ సీఎం నేఫియు రియో



  • Apr 19, 2024 11:23 IST

    నాగ్‌పూర్: ప్రజలందరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి - మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్



  • Apr 19, 2024 11:11 IST

    చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఓటు వేశారు



  • Apr 19, 2024 10:55 IST

    మీ ఓటు సురక్షితమైన భారతదేశం, సంపన్న భారతదేశం మరియు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తుంది - బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా



  • Apr 19, 2024 10:40 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న సిక్కిం CM ప్రేమ్ సింగ్ తమాంగ్



  • Apr 19, 2024 10:35 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ - జ్యోతి అమ్గే



  • Apr 19, 2024 10:17 IST

    మధ్యప్రదేశ్‌లోని బాలాఘర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కొత్తగా పెళ్లయిన జంట



  • Apr 19, 2024 10:03 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న కమల్ హాసన్



  • Apr 19, 2024 09:50 IST

    కోయంబత్తూరులో పన్నీరు చల్లి ఓటర్లను ఆహ్వానిస్తున్న అధికారులు



  • Apr 19, 2024 09:10 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న సద్గురు



  • Apr 19, 2024 09:10 IST

    డెహ్రడూన్: ఓటు హక్కు వినియోగించుకున్న మూడు తరాలు



  • Apr 19, 2024 09:04 IST



  • Apr 19, 2024 08:52 IST

    పోలింగ్‌ కేంద్రానికి బుల్లెట్ మీద వచ్చిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి



  • Apr 19, 2024 08:50 IST

    జైపూర్ లో ఓటు వేసిన రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ



  • Apr 19, 2024 08:46 IST



  • Apr 19, 2024 08:44 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న హీరో అజిత్ & ధనుష్



  • Apr 19, 2024 08:39 IST

    పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌



  • Apr 19, 2024 08:38 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్



  • Apr 19, 2024 08:13 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న రజినీ కాంత్‌



  • Apr 19, 2024 08:04 IST

    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై ఓటు హక్కును వినియోగించుకున్నారు



  • Apr 19, 2024 07:55 IST

    త్రిపురలో..



  • Apr 19, 2024 07:42 IST

    ఓటు వేసేందుకు ఓటర్లతో పాటు క్యూలో నిల్చున్న మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా



  • Apr 19, 2024 07:35 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై



  • Apr 19, 2024 07:35 IST

    షిల్లాంగ్ లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన మహిళలు



  • Apr 19, 2024 07:31 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ హీరో అజిత్



  • Apr 19, 2024 07:30 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న వెస్ట్‌ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద్ బోసే



  • Apr 19, 2024 07:28 IST

    ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్‌ నేత, ఎంపీ అభ్యర్థి కార్తీ పి. చిదంబరం



  • Apr 19, 2024 07:24 IST

    బీహార్ లో ఓటర్ల బారులు



  • Apr 19, 2024 07:22 IST

    ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న తమిళిసై



  • Apr 19, 2024 07:21 IST

    యూపీలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు



  • Apr 19, 2024 07:18 IST

    నాగపూర్‌ లో ఓటు వేసిన మోహన్‌ భగవత్‌



  • Apr 19, 2024 07:17
    కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పళని స్వామి

  • Apr 19, 2024 07:08
    ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

  • Apr 19, 2024 07:07
    తమిళనాడులో మొత్తం 39 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌
  • Apr 19, 2024 06:54
    7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌
  • Apr 19, 2024 06:48
    మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పెంపు
  • Apr 19, 2024 06:45
    చెన్నైలో మహిళల కోసం పింక్‌ పోలింగ్‌ బూత్‌ లను ఏర్పాటు చేసిన అధికారులు
  • Apr 19, 2024 06:39
    మణిపూర్ లో పోలింగ్ కేంద్రం బయట మహిళల పూజలు

  • Apr 19, 2024 06:38
    సిక్కింలో పోలింగ్ కేంద్రం ఎదుట ఓటర్ల బారులు

  • Apr 19, 2024 06:35
    ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి
  • Apr 19, 2024 06:31
    తొలి దశ ఎన్నికల పోటీలో ప్రముఖులు, మంత్రులు
  • Apr 19, 2024 06:19
    మణిపూర్ లో పోలింగ్ కేంద్రం వద్ద భద్రత

  • Apr 19, 2024 06:18
    మహరాష్ట్రలో

  • Apr 19, 2024 06:15
    వెస్ట్ బెంగాల్ లో..

  • Apr 19, 2024 06:14
    తమిళనాడులో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు

  • Apr 19, 2024 06:12
    ఎన్నికల కోసం 41 హెలికాఫ్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు
  • Apr 19, 2024 06:11
    అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు
  • Apr 19, 2024 06:11
    50 శాతానికి పైగా పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌
  • Apr 19, 2024 06:10
    వృద్దులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం
  • Apr 19, 2024 06:09
    తొలిసారి ఓటు వేసేవారి సంఖ్య 35.67 లక్షలు
  • Apr 19, 2024 06:09
    తొలివిడతలో ఓటు వేయనున్న 16.63 కోట్ల మంది
  • Apr 19, 2024 06:07
    మొదటి దశ పోలింగ్.. ముఖ్యమైన వివరాలు

  • Apr 19, 2024 06:06
    ఈసారి ఎన్నికల బరిలో అత్యంత సంపన్న అభ్యర్థి నకుల్‌ నాథ్‌

  • Apr 19, 2024 06:02
    నాగాలాండ్ లో పోలింగ్‌ కేంద్రాల్లో నారీశక్తి

  • Apr 19, 2024 06:01
    పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేందుకు కొండలెక్కి వెళ్లిన సిబ్బంది

  • Apr 19, 2024 05:55
    అరుణాచల్‌ ప్రదేశ్‌ లో గుర్రాలపై పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది

  • Apr 19, 2024 05:54
    అందరూ ఓటేయ్యండి: సీఈసీ

  • Apr 19, 2024 05:53
    ప్రతి ఓటు ముఖ్యమే : సీఈసీ రాజీవ్‌ కుమార్‌
  • Apr 19, 2024 05:51
    పలు రాష్ట్రాల్లో ఆకట్టుకుంటున్న మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు

  • Apr 19, 2024 05:47
    ఎన్నికల విధుల్లో 18 లక్షల మంది సిబ్బంది
  • Apr 19, 2024 05:46
    1.87 లక్షల పోలింగ్‌ కేంద్రాలు
  • Apr 19, 2024 05:45
    బరిలో 1600 మంది అభ్యర్థులు
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment