Dubai Jamal : భార్య బికినీ కోరిక.. రూ.418 కోట్లకు ఐలాండ్ కొనేసిన భర్త!

భార్యను బికినీలో చూసేందుకు ఓ వ్యక్తి రూ.418 కోట్లు ఖర్చు చేశాడు. దుబాయ్‌కి చెందిన మిలియనీర్ 'జమాల్ అల్‌ నదాక్‌' తన భార్య 'సౌదీ అల్ నదాక్‌' బికినీలో ఏకాంతంగా గడిపేందుకు హిందూ మహాసముద్రంలో ఓ ఐలాండ్‌ను కొనేశాడు. ప్రస్తుతం ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

New Update
deghgedrer

Dubai: భార్య కోరిక నెరవేర్చడంకోసం ఓ వ్యక్తి ప్రపంచం ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నాడు. నగలు, బంగ్లాలు, భోజనాలు, డబ్బులు, కార్లు కాకుండా ఓ వింత కోరిక కోరిన భార్యకోసం ఏకంగా రూ. 418 కోట్లు ఖర్చు చేశాడు. ఈ మేరకు తన భార్య అందాన్ని ఎవరూ చూడకుండా ఉండేందుకు ఏకంగా ఒక ద్వీపాన్నే కొనేశాడు. ప్రస్తుతం ఈ వార్త వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారగా వివరాలు ఇలా ఉన్నాయి. 

ఈ మేరకు దుబాయ్‌ కి చెందిన బిజినెస్ మెన్, మిలియనీర్ 'జమాల్ అల్‌ నదాక్‌' తన భార్య 'సౌదీ అల్ నదాక్‌' కోసం హిందూ మహాసముద్రంలో ఓ ఐలాండ్‌ను కొనేశాడు. తనకు బికినీ వేసుకుని, సముద్ర అలల్లో స్విమ్మింగ్ చేయాలని ఉందని అల్ నదాక్ చెప్పడంతో ఏకంగా రూ.418 కోట్లు పెట్టి ఐలాండ్ కొనేసినట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన నదాక్.. ‘నేను బికినీ ధరించేందుకు.. నా భర్త ఓ ద్వీపాన్ని కొనేశాడు' అంటూ ఐలాండ్ వీడియోను షేర్ చేసింది. 'నేను బీచ్‌లో సేదతీరాలనేది మా ఇద్దరి కోరిక. ఇందులో భాగంగానే ఐలాండ్‌ను సొంతం చేసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు' అంటూ నదాక్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నదాక్ వీడియో వైరల్ అవుతోంది. 

Also Read :  వాతావరణ పరిస్థితులను పక్కాగా అంచనా వేసే సూపర్‌ కంప్యూటర్లు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment