Exit Polls : ఏపీ ఎగ్జిట్‌ పోల్స్.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు

ఏపీలో లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ఇండియా టూడే - మై యాక్సిస్‌ సంస్థలు వెల్లడించాయి. వైసీపీకి కేవలం 2 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక టీడీపీకి 13 నుంచి 15 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు, జనసేన 2 స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో వెల్లడించాయి.

New Update
Exit Polls : ఏపీ ఎగ్జిట్‌ పోల్స్.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు

Andhra Pradesh : ఏపీలో లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను (Exit Polls Results) ఇండియా టూడే - మై యాక్సిస్‌ సంస్థలు వెల్లడించాయి. వైసీపీ (YCP) కి కేవలం 2 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక టీడీపీ (TDP) కి 13 నుంచి 15 స్థానాలు, బీజేపీ (BJP) కి 4 నుంచి 6 స్థానాలు, జనసేన (Janasena) 2 స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో వెల్లడించాయి. వైసీపీకి 41 శాతం ఓటింగ్, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 53 శాతం, కాంగ్రెస్ 4 శాతం ఓటింగ్ వస్తుందని తేల్చి చెప్పింది. అలాగే ఇతరులకు రెండు శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది.

Also read: వైసీపీకి బిగ్‌ షాక్‌.. ఓటమి బాటలో 10 మంది మంత్రులు

Advertisment
Advertisment
తాజా కథనాలు