Vijayawada: డేంజర్లో విజయవాడ.. 300కు పైగా గ్రామాలకు ముప్పు! కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజీలో నీరు 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. 300కు పైగా గ్రామాలకు ముప్పు ఉండగా ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. By srinivas 01 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Vijayawada: విజయవాడకు వరద ఉదృతి మరింత పెరిగింది. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజీ దగ్గర 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. రాత్రికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 300కు పైగా గ్రామాలకు ముప్పు ఉండగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించారు. #vijayawada #heavy-rains సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి