Telangana: వరద బాధితులకు విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ విరాళం

వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విద్యుత్‌ శాఖ ఉద్యోగులు తమ ఒక రోజు మూలవేతనం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. అన్ని స్థాయిల ఉద్యోగులు, పింఛనర్లతో కలిపి రూ.15 కోట్లు అందించనున్నట్లు విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ తెలిపింది.

New Update
Telangana: వరద బాధితులకు విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ విరాళం
Advertisment
Advertisment
తాజా కథనాలు