Kakinada: ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోలేదని..ట్రైన్ కింద తలపెట్టి..! ప్రేమించిన అమ్మాయితో ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. మృతున్నితుని మండలం ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన వడ్లమూరి భాను (22) గా గుర్తించారు. By Bhavana 17 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kakinada: కాకినాడ జిల్లా తుని లో విషాద ఘటన జరిగింది.ప్రేమించిన అమ్మాయితో ఇంట్లో వారు పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఓ యువకుడు ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తుని శివారు పెద్ద రైల్వే గేటు సమీపంలో జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడ్ని ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన వడ్లమూరి భాను (22) గా పోలీసులు గుర్తించారు. భార్య టార్చర్ భరించలేక.. కొద్ది రోజుల క్రితం కూడా పెళ్లైన నాలుగు నెలలకే భార్య టార్చర్ భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మ.. నాన్న.. నన్ను క్షమించండి.. నాకు ఈ లైఫ్ వద్దు..నా భార్య పెట్టే టార్చర్ భరించలేకపోతున్నా.. అంటూ తాను చనిపోవడానికి ముందు భర్త సెల్ఫీ వీడియో తీశాడు. ఈ దారుణమైన ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో చోటుచేసుకుంది. Also Read: స్వదేశానికి వినేశ్ ఫోగాట్.. ఘనస్వాగతం పలికిన అభిమానులు! #kakinada #tuni #young-man #suicide #train సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి