Pastor Praveen Death Mistery: ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్.. షాకింగ్ అనుమానాలు!

పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ రోజు పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుందని అంతా భావించారు. కానీ రిపోర్ట్ ఇంకా విడుదల చేయక పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం రిపోర్ట్ రాకపోవడంతో మహాజన రాజేష్, కేఏ పాల్ తదితరులు అనుమానం వ్యక్తం చేశారు.

New Update

Pastor Praveen Death Mistery:

పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ రోజు పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుందని అంతా భావించారు. కానీ రిపోర్ట్ ఇంకా విడుదల చేయక పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం రిపోర్ట్ రాకపోవడంతో మహాజన రాజేష్ తో పాటు, కేఏ పాల్ తదితరులు అనుమానం వ్యక్తం చేశారు. నిజాలు దాచే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. ప్రవీణ్‌ది ముమ్మాటికీ హత్యే అని మాజీ ఎంపీ హర్షకుమార్ ఇప్పటికే ఆరోపించారు.

Also Read: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

సోమవారం రాత్రి రాజమండ్రి శివారులోని కొంతమూరు వద్ద పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. బుల్లెట్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయిందని తొలుత అంతా భావించారు. కానీ మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అనిత స్పందించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.

Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు

అయితే ఇంత వరకు పోలీసులు పాస్టర్ ప్రవీణ్ మృతిపై స్పష్టమైన ప్రకటన చేయక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: భూకంపం ఎఫెక్ట్.. 100 దాటిన మృతుల సంఖ్య

Also Readఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana Crime: హెల్త్‌ సూపర్‌ వైజర్‌ ని నరికి చంపిన దుండగులు!

మహబూబాబాద్ జిల్లాలో పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. సారథి స్వస్థలం భద్రాచలం. దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు.

New Update

మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది.. పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. రోడ్డు పక్కన ఉన్న మిరప తోటలోకి తీసుకెళ్ళిన దుండగులు అతన్ని అతికిరాతకంగా , దారుణంగా నరికి చంపారు. ఈ దారుణ హత్య మీద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

Also Read: Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి

ఈ హత్య మహబూబాబాద్ మండలం భజనతండా శివారులో జరిగింది.. బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పార్థసారథిని గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి అడ్డుకొని పక్కనే ఉన్న మిర్చి తోటలోకి లాక్కెళ్లారు.అక్కడ అతని అతికిరాతకంగా గొడ్డలితో నరికి తలపై మోది దారుణంగా చంపేశారు.

Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

మృతుడు పార్థసారథి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాగా ఆయన ప్రస్తుతం దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. బైక్ పై వెళ్తున్న అతన్ని పథకం ప్రకారం అడ్డగించిన గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యకు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Also Read:  TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!

Also Read: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

mahabubabad | crime | bhadrachalam | bhadrachalam-murder | warangal | warangal crime | warangal-crime-news | telugu-news | latest-news | latest-telugu-news | latest telugu news updates | murde

Advertisment
Advertisment
Advertisment