Cinema: సాయి పల్లవి, ఎస్. జే సూర్యకు అరుదైన అవార్డు!
తమిళనాడు ప్రభుత్వం అత్యన్నత పౌర పురస్కారం 'కలైమనేని' అవార్డుల జాబితాను ప్రకటించింది. 2021, 2022, 2023 సంవత్సరాలకు గానూ ఈ అవార్డులను అందజేయనున్నారు. ఏ
తమిళనాడు ప్రభుత్వం అత్యన్నత పౌర పురస్కారం 'కలైమనేని' అవార్డుల జాబితాను ప్రకటించింది. 2021, 2022, 2023 సంవత్సరాలకు గానూ ఈ అవార్డులను అందజేయనున్నారు. ఏ
OG సినిమాపై ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పవన్ కుమారుడు అకీరా నందన్ ఇందులో చిన్నప్పటి పవన్ పాత్రలో నటించారా? OG సినిమా సాహోతో లింక్ ఉన్న సినిమాటిక్ యూనివర్స్లో భాగమా? అనే రెండు ప్రశ్నలకు సమాధానం ఈరోజే ప్రీమియర్ షోలతో రివీల్ కానుంది.
OG టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. PVR INOX మల్టీప్లెక్స్లలో బుకింగ్స్ ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే బుకింగ్లు రూ.75 కోట్లను దాటి పోయాయి. ప్రీమియర్ షోలతో OG ఫీవర్ టాప్ గేర్లో ఉంది.
పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా ప్రీమియర్లు ఈరోజు రాత్రి ప్రారంభం కానుండగా, దర్శకుడు సుజీత్, అకీరా నందన్ బాలానగర్ విమల్ థియేటర్లో సినిమా చూడనున్నారన్న వార్త హల్చల్ చేస్తోంది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా OG సినిమా పండుగలా మారింది.
భద్రాచలం ఏషియన్ థియేటర్ దగ్గర టికెట్ల విషయంలో రచ్చ రచ్చ చేశారు పవన్ ఫ్యాన్స్. ప్రీమియర్ షో టికెట్లను బ్లాక్లో అమ్ముకున్నారంటూ థియేటర్ యాజమాన్యం పై దాడికి దిగారు.
మరో 24 గంటల్లో పవన్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడనుంది. దాదాపు నాలుగేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' మూవీ రేపు థియేటర్స్ లో విడుదల కానుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'ఓజీ' ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరో 24 గంటల్లో అభిమానుల ఎదురుచూపులకు తెర పడనుంది.
జుబిన్ గార్గ్ అంత్యక్రియలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాయి. జుబిన్ గార్గ్ ఇటీవలే సింగపూర్లో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం ఆయన్ని చివరిసారి చూసేందుకు లక్షలాది మంది అభిమానులు గువహతిలో అంతిమయాత్రలో పాల్గొన్నారు.
OG సినిమా ప్రీమియర్ షోస్ విడుదలకు నార్త్ అమెరికాలో కంటెంట్ డెలివరీలో జాప్యం ఏర్పడగా, అభిమానులు స్వయంగా థియేటర్లకు సినిమా డేటా అందించి హీరోలుగా మారారు. ఇప్పుడు OG సినిమాపై విదేశాల్లో కూడా క్రేజ్ తారాస్థాయికి చేరింది.