Prabhas: మనకు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ .. ప్రభాస్ వీడియో వైరల్

డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభత్వం చేస్తున్న కార్యక్రమానికి ప్రభాస్ తన వంతు సహకారాన్ని అందించారు. యువతకు డ్రగ్స్ పై అవేర్నెస్ కల్పిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update

Prabhas: డార్లింగ్.. ఈ పదం వినగానే గుర్తొచ్చే పేరు ప్రభాస్. షూటింగ్స్ తప్పా, పబ్లిక్ లైఫ్ కు దూరంగా ఉండే ఈ పాన్ ఇండియా హీరో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. డ్రగ్స్ వద్దు డార్లింగ్స్ అంటూ సందేశం ఇస్తున్నాడు. 

Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..?

మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా టాలీవుడ్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి తనవంతుగా సహాయసహకారాలు అందించాడు. "మనకు ఎంజాయ్ చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి, ఎంతో ఎంటర్ టైన్ మెంట్ ఉంది, అలాంటప్పుడు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్"  అంటూ యువతకు డ్రగ్స్ పై అవేర్నెస్ కల్పిస్తూ వీడియోను రిలీజ్ చేశారు ప్రభాస్.  మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు  తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్, అడివి శేష్, ఎన్టీఆర్ పలువురు స్టార్స్ డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ వంతు సహకారం అందించారు. తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ హీరోలు ఇంత క్లోజ్ గా పనిచేయడం, ఇంతమంది ఒకే సారి ముందుకురావడం ఇదే తొలిసారి.

Also Read:  New Year 2025: న్యూ ఇయర్ రోజున ఈ పనుల్లో ఒకటైన చేయండి.. అన్ని శుభాలే

ప్రస్తుతం ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898ఏడీ  తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. మారుతీ దర్శకతవరంలో రాజా సాబ్ , సందీప్ వంగ కాంబోలో స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది . 

Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actress Vaishnavi: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వైష్ణవి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్

కన్నడ నటి వైష్ణవి గౌడ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అనుకూల్ మిశ్రాతో ఈరోజు ఆమె ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైష్ణవి తన సోషల్ మీడియాలో పంచుకుంది.

New Update
actress Vaishnavi engagement

actress Vaishnavi engagement

Actress Vaishnavi:  ప్రముఖ కన్నడ నటి, బుల్లితెర ఫేమ్ వైష్ణవి గౌడ త్వరలో వివాహ బంధానికి నాంది పలకబోతున్నారు. ఈరోజు తన ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వైష్ణవి ఇన్ స్టాగ్రామ్ లో ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  దీంతో అభిమానులు, బుల్లితెర సెలెబ్రెటీలు ఆమెకు విషెష్ తెలియజేస్తున్నారు. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సెలెబ్రెటీలు హాజరయ్యారు. కన్నడ నటి  అమూల్య గౌడ, ప్రెజెంబర్‌ చైత్ర వాసుదేవన్, పూజా లోకేష్, రీతూ సింగ్, జ్యోతి కిరణ్ తదితరులు నిశ్చితార్ధ వేడుకలో సందడి చేశారు. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఎంగేజ్మెంట్ వేడుక కోసం వైష్ణవి ఫుల్లీ ఎంబ్రాయిడర్డ్ క్రీమ్ కలర్ లెహంగా ధరించింది. పచ్చ రాళ్ళ చోకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మాంగ్ టీకాతో అందంగా ముస్తాబైంది. మరోవైపు వరుడు అనుకూల్ మిశ్రా ఐవరీ షేర్వానీ ధరించి రాయల్‌ లుక్‌లో

Also Read : Allu Arjun ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లతో బన్నీ.. అట్లీ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

అగ్నిసాక్షి సీరియల్

వైష్ణవి  ' సీతారామ', అగ్నిసాక్షి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా దగ్గరైంది.  గత పదేళ్లకు పైగా టీవీ పరిశ్రమలో రాణిస్తోంది. మొదటగా 'దేవి' అనే సీరియల్ చేసింది. అందులో టైటిల్ రోల్లో మెప్పించిన వైష్ణవి వరుస ఆఫర్లు దక్కించుకుంది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది.  

telugu-news | cinema-news | latest-news 

Also Read :  ప్రయాణికులకు గమనిక.. సికింద్రాబాద్‌ To విశాఖకు వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూటు మారింది!

Advertisment
Advertisment
Advertisment