తెలంగాణ | క్రైం: హైదరాబాద్ మాదాపూర్లోని కొత్తగూడ సర్కిల్లో ఆర్టీసీ బస్సు యువతిపైకి దూసుకెళ్లింది. యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందింది.
/rtv/media/member_avatars/2024-09-13t161002943z-whatsapp-image-2024-09-13-at-93949-pm.jpeg)
Vishnu Nagula
ఆంధ్రప్రదేశ్ | తిరుపతి :చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. మొగిలి గేట్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
రాజకీయాలు | తెలంగాణ: పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే తమకే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకే ఇచ్చామన్నారు. 2019లో పీఏసీ చైర్మన్ పదవి ఎంఐఎంకు ఎలా ఇచ్చారన్నారు.
రాజకీయాలు | తెలంగాణ: కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, అనుచరులను అరెస్టుల చేయాలని డిమాండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టిన హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి
రాజకీయాలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కౌశిక్ రెడ్డి నివాసానికి హరీశ్ రావు వెళ్లనున్నారు.
నేషనల్ | తెలంగాణ: గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
సాధారణ ఒలింపిక్స్లో మూటగట్టకుని వచ్చిన వైఫల్యాలను తుడిచేస్తూ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు ఇరగదీశారు. ఎన్నడూ లేనంతగా 29 పతకాలు సాధించి రికార్డ్ సృష్టించారు.
సికింద్రాబాద్ -నాగ్పుర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైలు నడవనుంది. సెప్టెంబర్ 15న ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6గురు సభ్యుల కేంద్ర బృందం నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా..వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి.