AP Gama changer: బాపట్ల సీటు ఆ పార్టీదే.. ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్స్!

బాపట్ల ఎంపీ సీటు ఫైట్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్, టీడీపీ అభ్యర్ధి, మాజీ ఐపీఎస్ తెన్నేటి కృష్ణప్రసాద్‌ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
AP Gama changer: బాపట్ల సీటు ఆ పార్టీదే.. ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్స్!

AP Gama changer: ఎస్‌సీ రిజర్వ్‌డ్ స్థానం అయిన బాపట్ల ఎంపీ సీటు ఫైట్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్ధి నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీ కావడం అతనికి కలిసొస్తుంది. అయితే ప్రజలకు అందుబాటులో లేరన్న టాక్ ఉంది.

publive-image  ఈ ఐదేళ్లలో అభివృద్ధిపై సరిగా దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఇబ్బందిగా మారాయి. టీడీపీ అభ్యర్ధి తెన్నేటి కృష్ణప్రసాద్‌కు మాజీ ఐపీఎస్ అధికారిగా మంచి పేరుంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం కొంత ప్రతికూలంగా ఉంది.

publive-image

ఇప్పటికే బాపట్ల పార్లమెంట్ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లు.. వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడులో టీడీపీ గెలవబోతోందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఒక్క బాపట్లలో మాత్రమే వైసీపీ బలంగా ఉంది. మొత్తంగా బాపట్ల పార్లమెంట్‌ స్థానంలో టీడీపీ అభ్యర్ధి తెన్నేటి కృష్ణప్రసాద్ గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో వెల్లడైంది.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్..

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 08, 2025 21:43 IST

    CSK Vs PBKS: చెన్నై ముందు భారీ లక్ష్యం.. దుమ్మురేపిన పంజాబ్!

    చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. పంజాబ్ ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరల్లో శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

    pbk s csko
    pbk s csko Photograph: (pbk s csko)

     



  • Apr 08, 2025 21:43 IST

    Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 15 నుంచి మనమిత్ర కార్యక్రమానికి స్వీకారం చుట్టనుంది రాష్ట్రప్రభుత్వం. ఇంటింటికీ వచ్చి సచివాలయ సిబ్బంది 9552300009 ఫోన్ నెంబర్‌ను అందరి ఫోన్లో సేవ్ చేయనున్నారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై ప్రజ‌ల‌కు అవ‌గాహ‌న పెంచనున్నారు.

    Mana Mitra program



  • Apr 08, 2025 21:42 IST

    Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

    భారతదేశం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఓ రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ Xలో షేర్ చేశారు. గతేడాది కంటే ఈ ఎగుమతులు 54 శాతం పెరిగాయని ఆయన అన్నారు.

    Ashwini Vaishnaw
    Ashwini VaishnawAshwini Vaishnaw Photograph: (Ashwini Vaishnaw)

     



  • Apr 08, 2025 10:14 IST

    మళ్లీ భారీ భూకంపం..

    ఇండోనేషియాలో పశ్చిమ ఆషే ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‎పై 5.9 తీవ్రవతో భూప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. అర్థరాత్రి సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

    7.1 earthquake hits Tonga in South Pacific
    Earthquake

     



  • Apr 08, 2025 10:05 IST

    నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..

    ట్రంప్ టారీఫ్ ల దెబ్బతో కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు కాస్త కోలుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 1100  పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతున్నాయి.

    stock market
    stock market

     



  • Apr 08, 2025 09:17 IST

    అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు

    పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్లో ఆయన చదువుకుంటున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి.

    AP Deputy CM Pawan Kalyan falls seriously ill
    AP Deputy CM Pawan Kalyan falls seriously ill Photograph: (AP Deputy CM Pawan Kalyan falls seriously ill)

     



  • Apr 08, 2025 08:32 IST

    ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్‌...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!

    ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.వాటిలో డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌, శ్వాససంబంధిత వంటి రోగాలు ఉన్నాయి.



  • Apr 08, 2025 08:30 IST

    పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?

    పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది.

    Posani Krishnamurali AP Police



  • Apr 08, 2025 08:30 IST

    రాజాసింగ్‌పై కేసు నమోదు

    శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించారు. దీంతో పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

    Raja singh Murder sketch



  • Apr 08, 2025 08:29 IST

    అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

    ఏపీలోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.4,285 కోట్ల నిధులను విడుదల చేశాయి. మొదట విడత కింద ప్రపంచ బ్యాంకు నుంచి రిలీజ్ చేసింది. నిధులు రిలీజ్ కావడంతో త్వరలోనే అమరావతి పనులు పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

    chandrababu.
    chandrababu

     



  • Apr 08, 2025 07:25 IST

    విషాదం.. చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత.. ఆ తర్వాత ఏమైందంటే?

    తెలంగాణలో చపాతీలు తిన్న వెంటనే తల్లీ కొడుకు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. పుడ్ పాయిజన్ కారణమని కొందరు, మరికొందరు అత్తింటి వేధింపులు భరించలేక చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Rajanna siricilla
    Rajanna siricilla Photograph: (Rajanna siricilla)

     



  • Apr 08, 2025 07:24 IST

    ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

    ఐపీఎల్ 2025లో నిన్న చాలా ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరిగింది. ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే చివరలో బెంగళూరు తన్నుకుపోయింది. చాలా కష్టపడి ఆడిన ముంబయ్ చివర్లో వికెట్లు పోగొట్టుకోవడంతో ఆర్సీబీకి విజయం దక్కింది. 

    ipl
    RCB vs MI

     



  • Apr 08, 2025 07:24 IST

    కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

    గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,740, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83, 250, ఒక కేజీ వెండి ధర రూ.92,112 పలికింది.

    today gold rates
    today gold rates Photograph: (today gold rates)

     



  • Apr 08, 2025 07:23 IST

    ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

    అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.



  • Apr 08, 2025 07:23 IST

    ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం

    బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.



  • Apr 08, 2025 07:22 IST

    తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

    తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!



  • Apr 08, 2025 07:22 IST

    ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!



  • Apr 08, 2025 07:21 IST

    క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!



Advertisment
Advertisment
Advertisment