Model Schools: మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఏపీలోని ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో.. ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసినట్లు.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
ఏపీలోని ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో.. ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసినట్లు.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
ఈరోజు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ నేతల సమక్షంలో దీన్ని విడుదల చేయనున్నారు.
ఏపీలో కూటమికి రెబల్స్ బిగ్ షాక్ ఇచ్చారు. దాదాపు పది చోట్ల రెబల్స్ బరిలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయించడం సైతం కూటమికి ఇబ్బందిగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.
నెల్లూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు ముస్లింలతో సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి చేయనున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ సమావేశం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
నెల్లూరు టీడీపీ లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్పై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశామన్నారు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. విదేశాల్లోని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదన్నారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి సోమిరెడ్డి. కాకణి ఎన్నికల్లో కల్తీ మద్యం తాగించి ప్రజలను చంపెందుకు చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కి పిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన ఆర్డీవో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి మసునూరు టోల్ ప్లాజా దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.