ఆంధ్రప్రదేశ్ Kurnool Road Accident: APలో ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా నుంచి వస్తుండగా బస్సు బోల్తా: 45 మంది ప్రయాణికులు! ఏపీలోని కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటికి 45 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. By Seetha Ram 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam Maha Shivaratri Brahmotsavam: ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..ఏపీ టూరిజం కీలక నిర్ణయం ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం నుంచి మార్చి ఒకటి వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..వారికి లడ్డూ ఫ్రీ మహాశివరాత్రి వేడుకలకు దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా శైవ క్షేత్రాలు శివ కళ్యాణానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఈ క్రమంలోనే శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Principal: విద్యార్థినులపై వికృత చేష్టలు...చితకబాదిన పేరెంట్స్..! విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. హెడ్మస్టర్ విద్యార్థినీలను లైంగికంగా వేధించడంతో తల్లిదండ్రులు చేయి చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లా అలమూరు అప్పర్ ప్రైమరీ స్కూల్ లో వెలుగు చూసింది By Madhukar Vydhyula 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APS RTC:ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. శివరాత్రి స్పెషల్! మహాశివరాత్రి సందర్బంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏపీలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan Vs Sharmila: చెల్లికి చెక్.. జగన్ సంచలన వ్యూహం.. ఆ నేతలంతా వైసీపీలోకి..! కాంగ్రెస్ ను ఖాళీ చేసి తద్వారా చెల్లి షర్మిలకు షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే శైలజానాథ్ ను చేర్చుకున్నట్లు సమాచారం. త్వరలోనే రఘువీరారెడ్డి, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ ను చేర్చుకోవాలన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. By Nikhil 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vijayamma: వైఎస్ ఫ్యామిలీలో ఆగని రచ్చ .. NCLTలో విజయమ్మ, షర్మిల కౌంటర్ సరస్వతి పవర్ కంపెనీలో తన మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మంగళవారం విజయమ్మ, షర్మిల విడివిడిగా కౌంటర్ ధాఖలు చేశారు. By Krishna 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Prakasam District: వీడు కొడుకేనా.. అడిగింది ఇవ్వలేదని తండ్రి పీకను రంపంతో కోసి.. ప్రకాశం జిల్లా ఇండ్లచెరువు గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పైడిపోగు యేసయ్య అనే వ్యక్తిని అతని కొడుకు దారుణంగా హత్య చేశాడు. డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో నిద్రలో ఉన్న తండ్రిని రంపంతో కోసి చంపాడు. By Archana 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kurnool Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. డివైడర్ ను ఎక్కిన బస్సు! ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల రెండు బస్సు ప్రమాదాలు తప్పాయి. ఆలూరులో బస్సు డ్రైవర్ గుండెపోటు రావడంతో బస్సును డివైడర్ కు ఢీకొట్టాడు. మరోవైపు ఆళ్లగడ్డ లో ఎదురుగా వచ్చే లారీని తప్పించబోయి బస్సు చెట్టును ఢీట్టింది. By Archana 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn