CM Jagan: గీతాంజలి సూసైడ్.. సీఎం జగన్ మాస్ వార్నింగ్
ట్రోలింగ్ కారణంగా చనిపోయిన గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్. ఆడబిడ్డల మర్యాదకు భంగం కలిగించేవారిని చట్టం వదిలిపెట్టదని అన్నారు.
ట్రోలింగ్ కారణంగా చనిపోయిన గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్. ఆడబిడ్డల మర్యాదకు భంగం కలిగించేవారిని చట్టం వదిలిపెట్టదని అన్నారు.
జగనన్న ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన ఆ మహిళ చనిపోయిందా? ఇంటి స్థలం వచ్చిన ఆనందంలో నవ్వుతూ మాట్లాడిన ఆమె సూసైడ్ చేసుకుందా. అసలు ఏం జరిగింది. ఎవరీ గీతాంజలి..ఏంటా స్టోరీ?తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.
ఏపీ పొత్తుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమావేశానికి పురందేశ్వరి దూరంగా ఉన్నారు. పొత్తులో భాగంగా అభ్యర్థులు, సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ఈ నెల 14న ముహుర్తం ఖరారు అయిన విషయం తెలిసిందే. 14 తారీఖున వైసీపీలో చేరేందుకు యావత్తు ప్రజానీకం కూడా తనతో కలిసి రావాలని.. మీ ఆశీస్సులు ఎప్పుడూ తన మీద ఉంచాలని ఆయన కోరారు.
వైసీపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి మండిపడ్డారు. జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం అయిందని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డిది దరిద్ర పాదమని విమర్శించారు. అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ ఫొటో షేర్ చేశారు.
ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైసీపీ ఎన్నికల సన్నాహక సభ జరగనుంది. ఆఖరి సిద్ధం సభకు పి.గుడిపాడు ముస్తాబైంది.ఈ సభకు 15లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా. ఈ మీటింగ్లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జగన్ మాట్లాడే అవకాశముంది. మ.3గంకు ఈ సభ స్టార్ట్ అవుతుంది.
ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అన్నారు చంద్రబాబు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలకు 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు ఇచ్చినట్లు టీడీపీ ముఖ్య నేతలతో చెప్పినట్లు సమాచారం. ఈ నెల 17న ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. ఏపీలో రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై త్వరలో సమావేశం కానున్నట్లు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.