Aghori: అఘోరికి సంబంధించి మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. వర్షణి ఇంట్లో ఆశ్రయం పొందినపుడు మద్యం, సిగరేట్లు తాగినట్లు ఒప్పకుంది. లైంగిక వేధింపులు, కోట్ల రూపాయల ఆస్తుల విషయం మాత్రం అంతా అబద్ధమని చెప్పింది.
బలవంతంగానే ఆశ్రయం పొందాను..
ఈ మేరకు వర్షిణి అన్న విష్ణు ఆరోపణలపై RTVతో మాట్లాడిన అఘోరి.. తనకు కావాలనే చెడ్డపేరు తిసుకొస్తున్నారని తెలిపింది. వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు తన డబ్బులతోనే భోజనం చేశానని, వారిని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనివ్వలేదని చెప్పింది. తన కారు రిపేర్ వస్తే విష్ణు తన దగ్గరకు వచ్చి ఇంటికి రమ్మని ఆహ్వానించాడని, బలవంతం పెడితేనే తాను ఆశ్రయం పొందేందుకు వెళ్లినట్లు అఘోరి వివరించింది. ఎవరింటికైనా వెళితే భిక్ష చేసుకుని వెళ్లిపోతానని చెప్పింది. తాను కారులోనే పడుకుంటానని, శ్మశానంలోనే పూజలు చేసుకుంటానని తెలిపింది.
Also read : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!
ఇక డబ్బుల వ్యవహారంలో విష్ణు పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నాడని చెప్పింది. తన కారులో లక్షల్లో క్యాష్ ఉందని, కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయనేది పూర్తిగా అవాస్తమని తెలిపింది. విష్ణు తనను, వర్షిణిని రోడ్డు మీదకు లాగినట్లు చెప్పాడు. వర్షిణి తన ఇష్టంగానే వచ్చిందని, సాధన నేర్చుకుంటానని చెబితే ఆమె ఫ్యామిలీ బలవంత పెట్టి తీసుకెళ్లిపోయారని అఘోరి చెబుతోంది. ఇక వర్షిని రూ.3 కోట్లకు ఇస్తాననే మాట అవాస్తవం అన్నారు. తనకు పెట్రోల్ డబ్బులే లేవని, ముప్పై వేలు కూడా లేవని, అలాంటిది మూడు కోట్లు ఎలా ఇస్తానంటూ అఘోరి క్లారిటీ ఇచ్చింది.
Also read : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?
Aghori for Varshini | vishnu | telugu-news | today telugu news
Ambati Rambabu: చంద్రబాబు దీక్షను చూసి గాంధీ ఆత్మ క్షోబిస్తోంది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు నిరాహార దీక్ష చేయడాన్ని చూసి గాంధీజీ ఆత్మ క్షోబిస్తోందన్నారు. అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు నిరాహార దీక్ష చేయడాన్ని చూసి గాంధీజీ ఆత్మ క్షోబిస్తోందన్నారు. అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. పవన్ కళ్యాణ్ కాపులు ఉన్న చోటే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. కాపుల ఓట్లను లాక్కునేందుకు చంద్రబాబు పవన్తో యాత్ర చేయిస్తున్నారన్నారు. అవనిగడ్డలో టీడీపీ, జనసేన కలిసి నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం వల్ల కాపులు జనసేన వారాహి యాత్రకు రాలేదన్నారు. పవన్ టీడీపీతో కలిసి తప్పు చేశారని, అందుకే కాపులు తిప్పి కొట్టారని అంబటి విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో కలిసి పని చేస్తున్నాడో ఇంకా ఎవరికీ అర్థం కావడం లేదని అంబటి రాంబాబు అన్నారు. జనసేన పార్టీ బీజేపీతో కలిసి పని చేస్తుందా లేక బీజేపీతో ఉన్న బందాన్ని కటీఫ్ చేసిందా అనేది అర్దం కావడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ అనైతికమైన వ్యక్తన్న అంబటి.. ఆయన బీజేపీ నేతల చెవిలో పెద్ద పువ్వులు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకపై జనసేన కార్యకర్తలను జనసైనికులు అనే బదులు సైకిల్ సైనికులు అంటే బాగుంటుందని మంత్రి ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసమే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారన్న అంబటి రాంబాబు.. ప్యాకేజీ కోసం కాకపోతే ఆయన బీజేపీని వీడి టీడీపీతో ఎందుకు కలిసి పని చేస్తారని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు అవినీతితో సంపాధించిన డబ్బుతో జనసేన పార్టీ నడుస్తోందని ఇరిగేషన్ శాఖ మంత్రి సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ తీసుకున్న పవన్ కళ్యాణ్ భూస్థాపితం అవుతున్న పార్టీని బతికించాలని తాపత్రేయ పడుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ ఓడిపోవడం ఖాయమని అంబటి జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ ఊహా ప్రపంచంలో ఉన్నాడన్న అంబటి.. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. పవన్ ఊహా ప్రపంచం వచ్చే ఎన్నికల వరకే పని చేస్తుందన్న అంబటి ఎన్నికల అనంతరం మళ్లీ సినిమాల్లోకి వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు.
Aghori: సిగరేట్లు, మందు తాగుతా.. శృంగారం మాత్రం.. అఘోరి సంచలనం!
అఘోరికి సంబంధించి మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. వర్షణి ఇంట్లో ఆశ్రయం. అబద్ధమని చెప్పింది. Short News | Latest News In Telugu | గుంటూరు | తెలంగాణ
AP CM Chandrababu: సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఏపీ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ (వీడియో చూశారా)
లేడీ అఘోరీకి బిగ్ షాక్ తగిలింది. వర్షిణిని తమ ఫ్యామిలీ ఇంటికి తీసుకొచ్చింది. గుజరాత్లోని సౌరాష్ట్రలో పెట్రోల్ బంక్లో నిద్రిస్తున్న టైంలో విష్ణు, శ్రీ హర్ష పోలీసులతో వెళ్లి పట్టుకున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Breaking: ఏపీలో బర్డ్ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి..
ఏపీలో బర్డ్ఫ్లూ వైరస్ మళ్లీ కలకలం రేపింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ఫ్లూ మరణం నమోదైంది. రెండేళ్ల చిన్నారి బర్డ్ఫ్లూతో చనిపోయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ధ్రువీకరించారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!
ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు
AP News: పాపిష్టి సవతి తల్లి... పసిగుడ్డును గోడకేసి కొట్టి చంపి..
గుంటూరులోని ఫిరంగిపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సవతి తల్లి లక్ష్మి ఆరేళ్ళ కుమారుడిని గోడకేసి కొట్టి . Short News | Latest News In Telugu | సినిమా క్రైం | గుంటూరు
Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ
Viral : కోరిక ఎక్కువయిందని ప్రైవేటు పార్టులోకి.. ఆ తర్వాత జరిగిందిది
Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....
Dilsukhnagar Bomb Blast : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు..
🔴Live Breakings: సెన్సెక్స్ భారీగా పతనం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు